Stock Market: నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్..! 6 d ago

8K News-26/03/2025 దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలలో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,021.45 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 77,194.22 వద్ద కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. చివరికి 728.69 పాయింట్ల నష్టంతో 77,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 181.80 పాయింట్లు క్షీణించి 23,486.85 వద్ద ముగిసింది.